బాలీవుడ్ ఈవెంట్.. రెచ్చిపోయిన టాలీవుడ్ బ్యూటీస్
ఇటలీకి చెందిన ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ బుల్గారి ప్రత్యేక ఈవెంట్
ముంబైలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి
బాలీవుడ్, టాలీవుడ్ తారలు హాజరై గ్లామర్ తో మెరిశారు
ఈ ఈవెంట్ను నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్
NMACC ముంబైలో గ్రాండ్గా నిర్వహించారు
ప్రియాంక చోప్రా, సమంత, తమన్నా భాటియా, త్రుప్తి దిమ్రి,
మృణాల్ ఠాకూర్, మానుషీ చిల్లర్ వంటి నటీమణులు
ఈ కార్యక్రమానికి హజరై ఆహుతులను మెస్మరైజ్ చేశారు
ముఖ్యంగా ప్రియాంక చోప్రా ధరించిన వైట్ గౌన్, గ్లిట్టర్ డ్రెస్
అందరి దృష్టిని ఆకర్షించగా, తమన్నా ఆడ్రీ హెప్బర్న్ స్టైల్లో హైలైట్ అయ్యారు
ఈ ఎగ్జిబిషన్లో బుల్గారి బ్రాండ్కు
సంబంధించిన అరుదైన డిజైన్ జ్యువెలరీలను ప్రదర్శించారు
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు
సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి
Related Web Stories
ప్రణవి మానుకొండ తాజా హాట్ ఫోటోషూట్ – సోషల్ మీడియాలో వైరల్
రిషబ్శెట్టి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
స్విమ్ సూట్ లో సెగలు పుట్టిస్తున్న అనసూయ.. అసలు ఆగలేరు అంతే
సెగలు పుట్టిస్తున్న సుడిగాలి సుధీర్ హీరోయిన్..