బెడ్ పై రచ్చ రచ్చ చేస్తున్న మానస                వారణాసి

మానస వారణాసి ఫెమినా మిస్‌ ఇండియా విన్నర్‌గా నిలిచి అందరిని దృష్టిని ఆకర్షించింది.

కాలేజీ రోజుల నుంచే మోడలింగ్‌ వైపు అడుగులు వేసింది. పలు అందాల పోటీల్లో పాల్గొంది

మిస్‌ తెలంగాణ 2019లో పాల్గొని మూడో స్థానంలో నిలిచింది

ఆ తర్వాత 2020లో మరోసారి పోటీ పడి మిస్‌ తెలంగాణ 2020 విన్నర్‌గా నిలిచింది

అదే ఏడాది ఫెమినా మిస్‌ ఇండియా 2020 పోటీల్లో పాల్గొని విజేత అయ్యింది

'దేవకీ నందన వాసుదేవ' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి అడుగు వేసింది

పల్లెటూరి పిల్ల సత్యగా నటించి మెప్పించింది, తనదైన అందంతో, అభినయంతో, ఇన్నోసెంట్‌ లుక్‌లో ఆకట్టుకుంది

ఇప్పుడు సంతోష్‌ శోభన్‌తో కలిసి  `కపుల్‌ ఫ్రెండ్లీ` సినిమా చేస్తోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది

సోషల్‌ మీడియా అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది మానస. బెడ్‌పై హోయలు పోతూ దిగిన ఫోటోలు నెటిజన్లని చూపుతిప్పుకోనివ్వడం లేదు