Kaliyugam Pattanamlo: ‘కలియుగం పట్టణంలో’ మూవీ టీజర్

ABN, Publish Date - Feb 29 , 2024 | 08:55 PM

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ సంయుక్తంగా విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘కలియుగం పట్టణంలో’. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. మార్చి 22న విడుదల కాబోతోన్న ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.