Bharathanatyam: ‘చేశావు ఏదో మాయ’.. లిరికల్ వీడియో

ABN, Publish Date - Mar 14 , 2024 | 11:32 AM

సూర్య తేజ, మీనాక్షి గోస్వామి హీరోహీరోయిన్లుగా కెవిఆర్ మహేంద్ర దర్శకత్వంలో పాయల్ షరఫ్ నిర్మిస్తోన్న చిత్రం ‘భరతనాట్యం’. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి ‘చేశావు ఏదో మాయ’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.