Paarijatha Parvam: ‘పారిజాత పర్వం’లోని కిడ్నాప్ యాంథమ్..

ABN, Publish Date - Mar 31 , 2024 | 11:55 AM

చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ సినిమాలోని ‘కిడ్నాప్ యాంథమ్’ను మేకర్స్ విడుదల చేశారు.