Chaurya Paatam: ‘చౌర్య పాఠం’ మూవీ టీజర్

ABN, Publish Date - Feb 10 , 2024 | 04:44 PM

ఇంద్ర రామ్, పాయల్ రాధ హీరోహీరోయిన్లుగా నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో దర్శకుడు త్రినాధరావు నక్కిన నిర్మిస్తోన్న చిత్రం ‘చౌర్య పాఠం’. వైవిధ్య కంటెంట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో దర్శకుడు త్రినాధరావు నక్కిన.. నిర్మాతగా మారుతున్నారు. ఆయన నిర్మిస్తోన్న ఈ మొట్టమొదటి చిత్ర టీజర్‌ని తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్‌ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.