ముగిసిన సింగర్ జానకి అంత్యక్రియలు.. తరలివచ్చిన అభిమానులు, సినీలోకం
ABN, Publish Date - Jul 12 , 2026 | 09:00 PM
ప్రముఖ గాయని ఎస్.జానకి అంత్యక్రియలు అదివారం మైసూరులోని సొంత పాంహౌజ్లో కర్ణాటక ప్రభుత్వ అధికార లాంఛనలతో జరిగాయి.
అనారోగ్య సమస్యలతో శనివారం రాత్రి కన్నుమూసిన ప్రముఖ గాయని ఎస్.జానకి (Janaki) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జానకమ్మ చివరి కోరిక మేరకు ఆమె అంత్యక్రియలు అదివారం మైసూరులోని సొంత పాంహౌజ్లో కర్ణాటక ప్రభుత్వ అధికార లాంఛనలతో జరిగాయి. ఎస్ జానకి కడ చూపు కోసం ఆమె అభిమానులు, దక్షణాది నుంచి సినీ సెలబ్రిటీలు అనేక మంది తరలి వచ్చారు.