బుల్లితెరపై ‘కార్తీకదీపం’ మోనితగా ఎంతగానో అలరించిన శోభా శెట్టి, ఆ తర్వాత ‘బిగ్బాస్’ షోతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఈ భామ, తాజాగా రంగు రంగుల శారీలలో దిగిన కొన్ని క్రేజీ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. శోభా శెట్టి లేటెస్ట్ కలర్ఫుల్ శారీ గ్యాలరీపై మీరు కూడా ఓ లుక్కేయండి..