‘దేవికీ నందన వాసుదేవ, కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రాలతో హీరోయిన్గా మంచి గుర్తింపును పొందిన నటి మానస వారణాసి (Manasa Varanasi). ప్రస్తుతం ఆమె తన తదుపరి సినిమాల చర్చల్లో బిజీగా ఉండటమే కాకుండా.. సోషల్ మీడియాలోనూ టచ్లో ఉంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.