వచ్చే నెలలో కెన్యాకు
ABN, Publish Date - Jun 19 , 2025 | 05:51 AM
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘ఎస్ఎ్సఎమ్బీ 29’ వర్కింగ్ టైటిల్...
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘ఎస్ఎ్సఎమ్బీ 29’ వర్కింగ్ టైటిల్. ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ కెన్యాలో ప్రారంభమవుతున్నట్లు తెలిసింది. వచ్చే నెలాఖరు నుంచి 15 రోజుల పాటు సాగనున్న ఈ షెడ్యూల్లో మహేశ్బాబుతో పాటు ప్రియాంక కూడా పాల్గొంటారని సమాచారం. అడవి నేపథ్యంలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తారట. కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగాన్ని 2027లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.