ఆ తెలుగు పాట నాకు ఇప్పటికీ ఎంతో స్పెషల్.. శ్రేయా ఘోషాల్ వైరల్ ఇంటర్వ్యూ!

ABN , First Publish Date - 2021-02-22T23:31:45+05:30 IST

తన గాత్రంతో దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న గాయని శ్రేయా ఘోషాల్ తాజాగా ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇన్నాళ్లుగా తెలుగు పాటలు పాడుతున్నా..ఆ పాటమాత్రం ఇప్పటికీ ఎంతో స్పెషల్ అన్నారు..! ఆ సాంగ్ ఏదో తెలుసుకోవాలనుకుంటే..పూర్తి ఇంటర్వ్యూ చూడాల్సిందే..

ఆ తెలుగు పాట నాకు ఇప్పటికీ ఎంతో స్పెషల్.. శ్రేయా ఘోషాల్ వైరల్ ఇంటర్వ్యూ!

శ్రేయా ఘోషాల్.. పరిచయం అక్కర్లేని పేరిది..!  తన గాత్రంతో ఆమె దేశవ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. శ్రేయా ఘోషాల్ అంటే తెలియని భారతీయుడు ఉండడు అనేంతటి పాపులారిటీ ఆమె సొంతం! ఇక తెలుగు సినీమాతో కూడా శ్రేయాకు ప్రత్యేక అనుబంధం ఉంది. దశాబ్దాలుగా ఆమె తన గాత్రంతో తెలుగు ప్రేక్షకులకు అలరిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో శ్రేయా పాడిన అంగనా మోరే సాంగ్ ప్రపంచం వ్యాప్తంగా పాపులర్ అయింది. బిల్ బోర్డ్ టాప్ 10లోకి దూసుకుపోయింది. ఇక ‘ఉప్పెన’ సినిమాలో శ్రెయా పాడిన పాట జల జల జలపాతం తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా.. శ్రేయా ఘోషాల్ తాజాగా ఆంధ్రజ్యోతికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందనీ అయితే..తనకు ఇప్పటికీ ఆ పాట ఎంతో స్ఫెషల్ అని చెప్పారు. మరి ఆ స్పెషల్ సాంగ్ ఏంటో తెలుసుకోవాలంటే.. శ్రేయా ఘోషాల్ పూర్తి ఇంటర్వ్యూ చూడాల్సిందే...!

Updated Date - 2021-02-22T23:31:45+05:30 IST