శాకుంతలం వాయిదా

ABN , First Publish Date - 2022-09-30T11:53:15+05:30 IST

సమంత కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకుడు. నవంబరు 4న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకొన్నారు...

శాకుంతలం వాయిదా

సమంత కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకుడు. నవంబరు 4న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకొన్నారు. కానీ ఇప్పుడు వాయిదా పడింది. ఈ సినిమాని త్రీడీ టెక్నాలజీలోకి మార్చాలని చిత్రబృందం నిర్ణయం తీసుకొంది. అందుకే చిత్రాన్ని ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. ‘‘మా చిత్రాన్ని అత్యాఽధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, మరింత నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామను కొంటున్నాం. అందుకే అనుకొన్న సమయానికి విడుదల చేయడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తామ’’న్నారు గుణశేఖర్‌. 


Updated Date - 2022-09-30T11:53:15+05:30 IST