Social media: అందాల తారల సందడి.. అఖిల్‌ రీఫ్రెష్‌ ఫీలింగ్‌!

ABN , First Publish Date - 2022-06-06T01:34:05+05:30 IST

సినీ తారలు సండే సందడి చేశారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సందేశాలను ఇచ్చారు రాశీఖన్నా, మంచు లక్ష్మీ, అమైరా దస్తర్‌.

Social media: అందాల తారల సందడి.. అఖిల్‌ రీఫ్రెష్‌ ఫీలింగ్‌!

సినీ తారలు సండే సందడి చేశారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సందేశాలను ఇచ్చారు రాశీఖన్నా, మంచు లక్ష్మీ, అమైరా దస్తర్‌. (Rashikhanna, manchu lakshmi)


సమంత, తమన్నా... అందాలతో హీటెక్కించే ఫొటోలు షేర్‌ చేశారు. (Samantha- tamannah)


నయనతార, కాబోయే భర్త విఘ్నేశ్‌తో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రిని కలిసి పెళ్లి పత్రికను అందజేశారు. 


నటి దివి, సింగర్‌ మనీసా ఈరబత్తిని, నందినీరాయ్‌, రష్మీ గౌతమ్‌ స్టెప్పులేస్తూ సందడి చేశారు. 


అఖిల్‌ ‘ఏజెంట్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. లొకేషన్‌లో సెలయేటి దగ్గర నీటితో ముఖం కడుక్కుంటున్న దృశ్యాన్ని షేర్‌ చేశారు. ‘రీఫ్రెష్‌ ఫీలింగ్‌’ అని పేర్కొన్నారు. 
































Updated Date - 2022-06-06T01:34:05+05:30 IST