ముగిసిన సింగ‌ర్ జాన‌కి అంత్య‌క్రియ‌లు.. త‌ర‌లివ‌చ్చిన అభిమానులు, సినీలోకం

ABN , Publish Date - Jul 12 , 2026 | 09:00 PM

ప్ర‌ముఖ గాయ‌ని ఎస్‌.జాన‌కి అంత్యక్రియలు అదివారం మైసూరులోని సొంత పాంహౌజ్‌లో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ అధికార లాంఛ‌న‌ల‌తో జ‌రిగాయి.

S Janaki

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో శ‌నివారం రాత్రి క‌న్నుమూసిన ప్ర‌ముఖ గాయ‌ని ఎస్‌.జాన‌కి (Janaki) క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. జానకమ్మ చివరి కోరిక మేరకు ఆమె అంత్యక్రియలు అదివారం మైసూరులోని సొంత పాంహౌజ్‌లో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ అధికార లాంఛ‌న‌ల‌తో జ‌రిగాయి. ఎస్ జాన‌కి క‌డ చూపు కోసం ఆమె అభిమానులు, ద‌క్ష‌ణాది నుంచి సినీ సెల‌బ్రిటీలు అనేక మంది త‌ర‌లి వ‌చ్చారు.

Updated Date - Jul 12 , 2026 | 10:03 PM