అనకాపల్లిలో.. మానస వారణాసి, శ్రీదేవి సందడి
ABN , Publish Date - Apr 06 , 2026 | 08:54 PM
తెలుగు కథానాయికలు మానస వారణాసి, శ్రీదేవి సోమవారం అనకాలపల్లిలో సందడి చేశారు.
తెలుగు కథానాయికలు మానస వారణాసి, శ్రీదేవి సోమవారం అనకాలపల్లిలో సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన శుభప్రదం షాపింగ్మాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రాంకీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించడం ‘శుభప్రదం’ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.