పూరీ జగన్నాధ్, ఛార్మి కౌర్ ముంబైలో కనిపించారు. ఈ ఇద్దరు ఏం చేస్తున్నారు అంటూ... నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.