నేడు ఢిల్లీలో పద్మభూషణ్ అవార్డు అందుకోబోతున్న నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపి కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేయించిన కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు,కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు