Tene Manasulu: తెలుగులో మొదటి రంగుల సాంఘిక చిత్రం !

ABN , Publish Date - Jun 13 , 2025 | 06:09 PM

అందరూ కొత్తవారితో సినిమా తీస్తూనే ఆ చిత్రాన్ని రంగుల్లో రూపొందించారు ఆదుర్తి సుబ్బారావు.

అందరూ కొత్తవారితో సినిమా తీస్తూనే ఆ చిత్రాన్ని రంగుల్లో రూపొందించారు ఆదుర్తి సుబ్బారావు. ఆ సినిమా - 'తేనెమనసులు' (thene manasulu) . 1965లో విడుదలైన 'తేనెమనసులు' తెలుగునాట తొలి రంగుల సాంఘిక చిత్రంగా (Color Social cinema) నిలచింది. ఈ చిత్రంతోనే కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి ప్రధానపాత్రల్లో జనం ముందు నిలిచారు. బాబూ మూవీస్ పతాకంపై సి.సుందరం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో నటించిన జంటలకు మంచి పేరు లభించింది.

 

Updated Date - Jun 13 , 2025 | 06:35 PM