‘సంక్రాంతికి వస్తున్నాం’ టికెట్ ధరల పెంపు
ABN , Publish Date - Jan 10 , 2025 | 06:13 AM
వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా టికెట్ల ధరలు పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 14న విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి రోజు...
వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా టికెట్ల ధరలు పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 14న విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి రోజు ఆరు షోలకు, 15వ తేదీ నుంచి ఐదు ప్రదర్శనలకు అనుమతి లభించింది. మల్టీప్లెక్స్లలో అదనంగా రూ.125, సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో రూ.100 పెంచుకోవచ్చని రాష్ట్ర హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ్ఝ
అమరావతి, ఆంధ్రజ్యోతి