మహా కుంభమేళాలో టీజర్‌...

ABN , Publish Date - Feb 20 , 2025 | 02:42 AM

వశిష్ఠ ఎన్‌.సింహా, తమన్నా భాటియా, హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. 2022లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కు ఇది కొనసాగింపు....

వశిష్ఠ ఎన్‌.సింహా, తమన్నా భాటియా, హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. 2022లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కు ఇది కొనసాగింపు. దర్శకుడు సంపత్‌ నంది కథ అందించగా, అశోక్‌ తేజ తెరకెక్కిస్తున్నారు. మధు క్రియేషన్స్‌, సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై డి.మధు నిర్మిస్తున్నారు. సినిమా టీజర్‌ను ఈ నెల 22న ప్రయాగరాజ్‌లోని మహా కుంభమేళాలో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సూపర్‌ న్యాచురల్‌ థ్రిల్లర్‌లో తమన్నా నాగసాధువు పాత్రలో నటిస్తుండడం విశేషం.


Also Read:

నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి

మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు..

2 విడతల్లో డీఏ..? భారీ పెరగనున్న పెన్షన్లు, జీతాలు..!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Feb 20 , 2025 | 02:42 AM