ఇది పైసా వసూల్‌ సినిమా

ABN , Publish Date - Feb 28 , 2025 | 02:35 AM

‘మజాకా’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇది పైసా వసూల్‌ సినిమా. అందరూ థియేటర్లలోనే చూడండి’ అని హీరో సందీప్‌ కిషన్‌ కోరారు. ఆయన కథానాయకుడిగా నక్కిన త్రినాథరావు...

‘మజాకా’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇది పైసా వసూల్‌ సినిమా. అందరూ థియేటర్లలోనే చూడండి’ అని హీరో సందీప్‌ కిషన్‌ కోరారు. ఆయన కథానాయకుడిగా నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ‘మజాకా’ చిత్రం సక్సె్‌సమీట్‌ను యూనిట్‌ గురువారం నిర్వహించింది. ఈ సందర్భంగా సందీ్‌పకిషన్‌ మాట్లాడుతూ ‘ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్‌ చేస్తున్నారు’ అని అన్నారు. త్రినాథరావు మాట్లాడుతూ ‘ప్రేక్షకుల స్పందన చూస్తుంటే మేం సక్సెస్‌ అయ్యాం అనిపించింది’ అని తెలిపారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 02:35 AM