ట్రాన్స్‌ ఆఫ్‌ కుబేర

ABN , Publish Date - May 26 , 2025 | 04:41 AM

నాగార్జున, ధనుశ్‌, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు నిర్మిస్తున్నారు....

నాగార్జున, ధనుశ్‌, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ చిత్ర టీజర్‌ను ‘ట్రాన్స్‌ ఆఫ్‌ కుబేర’ అనే పేరుతో విడుదల చేశారు మేకర్స్‌. ప్రధాన పాత్రధారుల శక్తిమంతమైన లుక్స్‌, విజువల్స్‌, సంగీతం ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో జూన్‌ 20న విడుదలవుతోంది.

Updated Date - May 26 , 2025 | 04:41 AM