KA Paul: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్

ABN , Publish Date - Mar 04 , 2024 | 03:32 PM

ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ ప్రజా శాంతి పార్టీలో చేరారు. నెల రెజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన ఆయన తాజాగా పాల్ పార్టీలో చేరడమే కాక లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ నుంచి పార్టీ నుంచి బరిలో నిలబడనున్నట్లు ప్రకటించారు.

KA Paul: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్
BABU MOHAN

ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ (Babu Mohan) ప్రజా శాంతి (Praja Shanthi) పార్టీలో చేరారు. నెల రెజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన ఆయన తాజాగా పాల్ (KA Paul) పార్టీలో చేరడమే కాక లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ నుంచి పార్టీ నుంచి బరిలో నిలబడనున్నట్లు ప్రకటించారు.


BABU.jpeg

ఈ రోజు వరంగల్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేఏ పాల్ (KA Paul) బాబు మోహన్ (Babu Mohan) కు పార్టీ కండువా కప్పి ప్రజా శాంతి (Praja Shanthi) పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే ప్రచారం ప్రారంభిస్తామని ఖచ్చితంగా విజయం సాధిస్తామని అభిప్రాయపడ్డారు.

Updated Date - Mar 04 , 2024 | 03:32 PM