నరేంద్ర మోదీతో సీనియర్ నటి, నృత్య కళాకారిణి వైజయంతి మాల భేటీ అయ్యారు
ABN , Publish Date - Mar 06 , 2024 | 01:10 AM
ఒక రోజు పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం చెన్నై వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీతో సీనియర్ నటి, నృత్య కళాకారిణి వైజయంతి మాల భేటీ అయ్యారు...
![నరేంద్ర మోదీతో సీనియర్ నటి, నృత్య కళాకారిణి వైజయంతి మాల భేటీ అయ్యారు](https://media.chitrajyothy.com/media/2024/20240301/1_CJ_3a4ee28411.jpg)
ఒక రోజు పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం చెన్నై వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీతో సీనియర్ నటి, నృత్య కళాకారిణి వైజయంతి మాల భేటీ అయ్యారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో పొందుపరుస్తూ వైజయంతి మాల భారతీయ చలనచిత్రసీమకు అందించిన సేవలు అజరామరం అని, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి అత్యున్నతమైన పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించిందని ప్రధాని మోది పేర్కొన్నారు.