రేవంత్రెడ్డిని చలనచిత్ర ప్రముఖ నిర్మాతలు కలిశారు.
ABN , Publish Date - Jan 29 , 2024 | 06:25 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డిని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు...
![రేవంత్రెడ్డిని చలనచిత్ర ప్రముఖ నిర్మాతలు కలిశారు.](https://media.chitrajyothy.com/media/2023/20231205/2_Untitled_1_bc4fa5afba.jpg)
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డిని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన్ను కలిసిన వారిలో దిల్రాజు, స్రవంతి రవికిశోర్, సునీల్ నారంగ్, యార్లగడ్డ సుప్రియ, వి.దామోదరప్రసాద్ తదితరులు ఉన్నారు.