పైౖసా వసూల్‌ ఎంటర్‌టైనర్‌

ABN , Publish Date - Aug 12 , 2024 | 03:06 AM

చిమటా రమేశ్‌ బాబు హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను-కీర్తన’. చిమటా లక్ష్మీకుమారి నిర్మించారు. ఈ నెల 30న సినిమా విడుదలవుతోంది...

చిమటా రమేశ్‌ బాబు హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను-కీర్తన’. చిమటా లక్ష్మీకుమారి నిర్మించారు. ఈ నెల 30న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రమేశ్‌ మాట్లాడుతూ ‘‘బ్లాక్‌బస్టర్‌ కావడానికి అవసరమైన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ప్రేమ కథతో పాటు చక్కని వినోదం మేళవించి తెరకెక్కించాం. అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ‘‘ఇది పైసా వసూల్‌ ఎంటర్టైనర్‌’’ అని నిర్మాత జ్యోతిర్మయి తెలిపారు.

Updated Date - Aug 12 , 2024 | 03:06 AM