బ్లాక్బస్టర్ గ్యారంటీ
ABN , Publish Date - Jun 07 , 2024 | 04:06 AM
శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయన్లుగా నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా, టీ.జీ.విశ్వ ప్రసాద్ నిర్మించారు. నేడు సినిమా విడుదలవుతున్న...
![బ్లాక్బస్టర్ గ్యారంటీ](https://media.chitrajyothy.com/media/2024/20240604/2_CJ_65ada1c28a.jpg)
శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయన్లుగా నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా, టీ.జీ.విశ్వ ప్రసాద్ నిర్మించారు. నేడు సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా బ్లాక్బస్టర్ గ్యారంటీ’’ అని చెప్పారు. ‘‘కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ అలరిస్తుంది’’ అని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ అన్నారు.