మూడేళ్ల తరవాత..
ABN, Publish Date - Oct 19 , 2024 | 06:22 AM
బాలీవుడ్ జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వానీ మూడేళ్ల తరవాత కలిసి ఆన్ స్ర్కీన్పై కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని ‘మ్యాడ్ డాక్ ఫిల్స్మ్ బేనర్పై దినేష్ విజన్
బాలీవుడ్ జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వానీ మూడేళ్ల తరవాత కలిసి ఆన్ స్ర్కీన్పై కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని ‘మ్యాడ్ డాక్ ఫిల్స్మ్ బేనర్పై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన స్ర్కిప్ట్ ఓకే అయినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా, 2021లో విడుదలైన ‘షేర్షా’ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వానీ తొలిసారిగా కలిసి నటించారు. గతేడాది వీరు వివాహం చేసుకున్నారు. పెళ్లి తరవాత ఇద్దరు కలిసి నటించబోతున్న తొలి చిత్రం ఇదే.