యథార్థ సంఘటనలతో...
ABN , First Publish Date - 2023-03-30T03:09:16+05:30 IST
బాబు నిమ్మగడ్డ దర్శకత్వంలో ఎదుబాటి కొండయ్య నిర్మించిన చిత్రం ‘సత్యం వధ ధర్మం చెర’. మధుబాల, పూజ కీలకపాత్రలు పోషించారు. మార్చి 31న విడుదలవుతోంది...
బాబు నిమ్మగడ్డ దర్శకత్వంలో ఎదుబాటి కొండయ్య నిర్మించిన చిత్రం ‘సత్యం వధ ధర్మం చెర’. మధుబాల, పూజ కీలకపాత్రలు పోషించారు. మార్చి 31న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బాబు నిమ్మగడ్డ మాట్లాడుతూ ‘చట్టం అందరికీ ఒకేలా పనిచేయాలని ఈ చిత్రంలో చూపించాం. పెద్దలను మేల్కొలిపే సినిమా ఇది’ అన్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించామని కొండయ్య తెలిపారు.