కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఒంటరిగా అస్సలు చూడొద్దు!

ABN, First Publish Date - 2023-11-20T00:46:02+05:30

శ్రీరామ్‌, ఖుషి రవి, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పిండం’. యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మాత. సాయి కిరణ్‌ దైదా దర్శకుడిగా పరిచయం...

శ్రీరామ్‌, ఖుషి రవి, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పిండం’. యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మాత. సాయి కిరణ్‌ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబరు 15న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల్ని భయపెట్టడమే లక్ష్యంగా ఈ సినిమా తీర్చిదిద్దాం. ఒంటరిగా ఈ సినిమా అస్సలు చూడొద్దు. ప్రతీ క్షణం ఒళ్లు జలదరించేలా ఉంటుంద’’న్నారు. సంగీతం: కృష్ణ సౌరభ్‌ మారంపల్లి.

Updated Date - 2023-11-20T00:46:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!