కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైలు ప్రమాదంలో నిర్మాత మరణం

ABN, First Publish Date - 2023-11-10T02:18:30+05:30

‘ఆనందోబ్రహ్మ’, ‘తులసీదళం’, ‘తోటికోడళ్లు’ వంటి పదికి పైగా టీవీ సీరియల్స్‌, ‘నక్షత్రం’(2017) చిత్రాన్ని నిర్మించిన సాతులూరి వేణుగోపాల్‌ (60) మరణించారు...

‘ఆనందోబ్రహ్మ’, ‘తులసీదళం’, ‘తోటికోడళ్లు’ వంటి పదికి పైగా టీవీ సీరియల్స్‌, ‘నక్షత్రం’(2017) చిత్రాన్ని నిర్మించిన సాతులూరి వేణుగోపాల్‌ (60) మరణించారు. హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు రైలులో వెళుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి ఆయన కన్ను మూశారు. ‘ఆనందోబ్రహ్మ’ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వం వహించారు. ఆలాగే వేణుగోపాల్‌ నిర్మించిన ‘తోటికోడళ్లు’ సీరియల్‌లో జయసుధ నటించారు. వేణుగోపాల్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - 2023-11-10T02:18:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!