వీరిద్దరూ కలిశారు ‘అంటే..’!

ABN , First Publish Date - 2023-10-22T01:55:17+05:30 IST

నాని - వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన ‘అంటే.. సుందరానికి’ మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఈ కాంబోలో మరో చిత్రం రాబోతోంది...

వీరిద్దరూ కలిశారు ‘అంటే..’!

నాని - వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన ‘అంటే.. సుందరానికి’ మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఈ కాంబోలో మరో చిత్రం రాబోతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రియాంకా అరుణ్‌ మోహన్‌ కథానాయిక. ‘సరిపోదా.. శనివారం’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఈనెల 24న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ రోజే.. టైటిల్‌తో పాటుగా మిగిలిన వివరాలూ వెల్లడిస్తారు. నిర్మాతలు: డి.వి.వి.దానయ్య, కల్యాణ్‌ దాసరి.

Updated Date - 2023-10-22T01:55:17+05:30 IST