Film director: ఆస్పత్రిలో చేరిన భారతీరాజా
ABN , First Publish Date - 2022-08-24T16:58:32+05:30 IST
ప్రముఖ సినీ దర్శక దిగ్గజం భారతీరాజా(Bharti Raja) మంగళవారం హఠాతుతగా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కడుపు నొప్పి తీవ్రంగా బా
అడయార్(చెన్నై), ఆగస్టు 23: ప్రముఖ సినీ దర్శక దిగ్గజం భారతీరాజా(Bharti Raja) మంగళవారం హఠాతుతగా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కడుపు నొప్పి తీవ్రంగా బాధించడంతో టి.నగరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా పరీక్షించిన వైద్యులు రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాల్సి సూచించారు. దీంతో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కాగా ఆయన పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘తిరుచిట్రాంబలం’ చిత్రంలోనూ ఆయన హీరో ధను్షకు తాతగా నటించి ఆ పాత్రకు ప్రాణం పోశారు.