మా తప్పులను క్షమించి కాపాడు దేవా!

ABN , First Publish Date - 2021-05-04T00:39:07+05:30 IST

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని సంగీత దర్శకుడు కీరవాణి, శోభారాజ్‌తోపాటు పలువురు వర్థమాన గాయనీగాయకులు ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని వేడుకున్నారు. ‘ఇది మా ప్రార్థన.. మన్నించు దేవా’, పంచభూతముల పట్ల ఎన్నో ఆపరాధములు చేశాము..

మా తప్పులను క్షమించి కాపాడు దేవా!

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని సంగీత దర్శకుడు కీరవాణి, శోభారాజ్‌తోపాటు పలువురు వర్థమాన గాయనీగాయకులు ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని వేడుకున్నారు. ‘ఇది మా ప్రార్థన.. మన్నించు దేవా’, పంచభూతముల పట్ల ఎన్నో ఆపరాధములు చేశాము.. మా తప్పులను క్షమించి మమ్ములను కాపాడు దేవా.. ఈ ఒక్కసారి మా తప్పు కాయవా’ అని గీతాలాపన చేశారు. సింగర్‌ రేవంత్‌, దిన్‌కర్‌, రమ్యాబెహరా, దీపు, అంజనా సౌమ్య, మాళవిక, సౌమ్య వారణాసి, సాకేత్‌ కొమాండూరి తదితరులు ఈ పాటలో భాగమయ్యారు. 

Updated Date - 2021-05-04T00:39:07+05:30 IST