సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పాట పార్థివదేహమైపోయింది: సాయి మాధవ్ బుర్రా

ABN, First Publish Date - 2021-12-01T18:10:52+05:30

పాట పార్థివదేహమైపోయింది అని ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా అన్నారు. ఫిల్మ్ ఛాంబర్‌లో అభిమానుల సందర్శనార్ధం ఉంచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట పార్థివదేహమైపోయింది అని ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా అన్నారు. ఫిల్మ్ ఛాంబర్‌లో అభిమానుల సందర్శనార్ధం ఉంచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన పార్థివ దేహాన్ని దర్శించిన అనంతరం రచయిత సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.." పాట పార్థివదేహమైపోయింది. మహానుభావుడు.. సాహిత్యం ఎంత గొప్పదో ఆయన వ్యక్తిత్వం అంత గొప్పది. ఆయన గురువు కంటే ఎక్కువ" అని కొనియాడారు. 

Updated Date - 2021-12-01T18:10:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!