తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి

ABN , First Publish Date - 2021-09-27T14:52:15+05:30 IST

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి తిరుమల శ్రీనివాసుడ్ని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి తిరుమల శ్రీనివాసుడ్ని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.మహర్షి చిత్రానికి జాతీయ అవార్డు రావడంతో పాటు విజయ్ తో నూతన సినిమా నిర్మిస్తావుండడంతో స్వామి వారీ ఆశీస్సులు పొందేందుకు వచ్చి స్వామి వారీ ఆశీస్సులు పొందామని నిర్మాత రాజు, దర్శకుడు వంశీ తెలిపారు.

Updated Date - 2021-09-27T14:52:15+05:30 IST