సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

భావోద్వేగం కలిగించే అడవితల్లి పాట

ABN, First Publish Date - 2021-12-05T10:31:45+05:30

పవన్‌కల్యాణ్‌, రానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఇందులోని ‘కిందున్న మడుసలకా కోపాలు తెమలవు.. పైనున్న సామేమో కిమ్మని పలకడు’ అంటూ సాగే గీతాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవన్‌కల్యాణ్‌, రానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఇందులోని ‘కిందున్న మడుసలకా కోపాలు తెమలవు.. పైనున్న సామేమో కిమ్మని పలకడు’ అంటూ సాగే గీతాన్ని శనివారం విడుదల చేశారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘ఈ పాట రాసిన వెంటనే మా గురువు సీతారామశాస్త్రిగారికి వినిపించాను. చాలా బాగుందని అభినందించి ఆశీర్వదించారు. కథానుసారం ఓ కీలక సందర్భంలో అందరినీ భావోద్వేగం కలిగించే ఓ మంచి పాటను రాసే అవకాశం నా అదృష్టం’ అన్నారు. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకొన్న ఈ చిత్రానికి మాటలు, స్ర్కీన్‌ప్లే: త్రివిక్రమ్‌, నిర్మాత:సూర్యదేవర నాగవంశీ, దర్శకత్వం: సాగర్‌ కె చంద్ర. 


Updated Date - 2021-12-05T10:31:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!