సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కరోనాతో టాలీవుడ్‌ హీరో తాత మృతి

ABN, First Publish Date - 2020-11-11T00:41:59+05:30

హీరో వరుణ్‌ సందేశ్‌ తాత, రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరో వరుణ్‌ సందేశ్‌ తాత, రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు. రామచంద్రమూర్తి 250కి పైగా కథలు రాశారు. ఉత్తమ టీవీ రచయితగా రెండు సార్లు నంది పురస్కారం అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి సాహిత్యరంగంలో కళారత్న పురస్కారం ఆయనని వరించింది. 'అమెరికా అబ్బాయి' అనే సినిమాకు కథా రచయితగా, 'ఈ ప్రశ్నకు బదులేది' సినిమాకు మాటల రచయితగా ఆయన పనిచేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన జీడిగుంట రామచంద్రమూర్తి మృతిపట్ల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

Updated Date - 2020-11-11T00:41:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!