ఆరు నెలల తర్వాత ముంబైకు సన్ని
ABN , First Publish Date - 2020-11-06T19:28:45+05:30 IST
ట్టకేలకు సన్నీలియోన్ ముంబై చేరుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ ఫొటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
కరోనా వైరస్ నేపథ్యంలో కుటుంబంతో సహా సన్నీలియోన్ అమెరికా వెళ్లిపోయింది. ఆరేడు నెలల వరకు పరిస్థితులు పూర్తిగా సద్దుమణగలేదు. ప్రారంభంతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ అని భావించిందేమో కానీ.. ఎట్టకేలకు సన్నీలియోన్ ముంబై చేరుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ ఫొటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే ఆమె మాత్రమే ఇండియా వచ్చింది. షూటింగ్ కోసమేమైనా వచ్చిందా? మరేదైనా కారణమో తెలియడం లేదు.