నేను ఇరుక్కుపోయాను.. రేణు దేశాయ్‌ కవిత వైరల్‌

ABN , First Publish Date - 2020-10-25T03:54:58+05:30 IST

నటి రేణు దేశాయ్‌ తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసిన ఫొటో.. ఆ ఫొటోకి ఆమె రాసిన తెలుగు మ్యాటర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది

నేను ఇరుక్కుపోయాను.. రేణు దేశాయ్‌ కవిత వైరల్‌

నటి రేణు దేశాయ్‌ తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసిన ఫొటో.. ఆ ఫొటోకి ఆమె రాసిన తెలుగు మ్యాటర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఏముంది అంతలా వైరల్‌ అవడానికి అనుకుంటున్నారేమో.. చాలా మ్యాటర్‌ ఉంది ఇందులో. ఆమె తెలుగులో ఓ కవిత్వం రాసేశారు. రేణుదేశాయ్‌ కవితలు, కథలు రాస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పోస్ట్‌లో ఆమె ఎంతో అందంగా ముస్తాబైన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో పెట్టి.. ఇంగ్లీష్‌లో ఓ కవితను రాసి.. దానికి తెలుగు అనువాదం కూడా ఆమె ఇక్కడ పోస్ట్ చేయడం విశేషం.


ఆ తెలుగు అనువాదం ఎలా ఉందో మీరూ ఓ లుక్‌ వేయండి.. 

''మస్క మస్క ఛాయలోల,

అవుక్క అవుక్క న్నడలోల,

న్న త్లపుల స్వలగూళిలో,

నేను ఇరుక్కుపోయాను

న్న స్పరశ, ఆ గురుు !!

ఓ కాటుక చారిక,

నా అశ్రువును ఆపుతోంది ఆమైమరుపులోల నాఉనిక్తనితీరిచదిద్దాతోంది

ఒక చిరునవుా నా పెదవంచులోల ఊయలలూగుతోంది

ఇది నా అంచనాలూ,

నా జ్ఞా ప్కాలూ కల్నసి ప్ల్నక్తన ఓ మహోనాత్ గ్ంధరా నాదస్మేయళనం" అని రేణు దేశాయ్‌ తను రాసిని ఇంగ్లీష్‌ కవితకు తెలుగు రాశారు. కాగా, ప్రస్తుతం ఆమె 'ఆద్య' అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.



Updated Date - 2020-10-25T03:54:58+05:30 IST