హనీమూన్కి వెళ్లిన వాళ్లిద్దరూ
ABN , First Publish Date - 2020-11-17T11:39:47+05:30 IST
కొత్త జంట కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ మాల్దీవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. హనీమూన్కి వెళ్లిన వాళ్లిద్దరూ ఇటీవల స్కూబా
![హనీమూన్కి వెళ్లిన వాళ్లిద్దరూ](https://media.chitrajyothy.com/appimg/galleries/20201117054647/11172020060948n62.jpg)
కొత్త జంట కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ మాల్దీవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. హనీమూన్కి వెళ్లిన వాళ్లిద్దరూ ఇటీవల స్కూబా డైవింగ్ చేశారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లతో కాజల్ పంచుకున్నారు. ‘‘సముద్రంలో ఏకాంతంగా గడిపితే... ఊహించని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి’’ అని ఆమె పేర్కొన్నారు.