స్మార్ట్ టీవీని లాంఛ్ చేసిన స్మార్ట్ కపుల్!
ABN , First Publish Date - 2020-10-21T22:37:14+05:30 IST
క్యూ త్రీ వెంచర్స్కు సంబంధించిన ట్రీ వ్యూ స్మార్ట్ టీవీని టాలీవుడ్ స్మార్ట్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత లాంఛ్ చేశారు.
![స్మార్ట్ టీవీని లాంఛ్ చేసిన స్మార్ట్ కపుల్!](https://media.chitrajyothy.com/appimg/galleries/2020102105053891/10212020170655n61.jpg)
క్యూ త్రీ వెంచర్స్కు సంబంధించిన ట్రీ వ్యూ స్మార్ట్ టీవీని టాలీవుడ్ స్మార్ట్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత లాంఛ్ చేశారు. 32 ఇంచెస్ నుంచి 65 ఇంచెస్ వరకు వివిధ సైజులలో ఉన్న ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్డీ ఎల్ఈడీ టీవీని మంగళవారం అక్కినేని కపుల్ లాంఛ్ చేశారు.
అనంతరం కంపెనీ టీవీ మోడల్స్ గురించి వివరించారు. వాయిస్ రిమోట్ ఆప్షన్తో రాబోతున్న ఈ టీవీ భారత మార్కెట్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని సమంత, నాగచైతన్య ఆశాభావం వ్యక్తం చేశారు.