హారర్ ఆట...
ABN , First Publish Date - 2020-10-23T06:56:27+05:30 IST
రాజ్చరణ్, సురక్ష జంటగా పి.బి.లింగరాజ్ దర్శకత్వం వహించిన ‘నాతో ఆట’ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది...
రాజ్చరణ్, సురక్ష జంటగా పి.బి.లింగరాజ్ దర్శకత్వం వహించిన ‘నాతో ఆట’ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. బి. ఎల్. బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని మోహిత్ ఫిలిమ్స్ ద్వారా త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘హారర్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది. ఫస్ట్ కాపీ సిద్ధమైంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నిర్మాత చెప్పారు.