గాన గంధర్వుడికి సీఎమ్యూ శ్రద్ధాంజలి!
ABN , First Publish Date - 2020-09-29T18:01:26+05:30 IST
గాన గంధర్వుడు, సంగీత యోధుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి సంగీత ప్రియులను ఎంతోగానో కలిచివేసింది.
![గాన గంధర్వుడికి సీఎమ్యూ శ్రద్ధాంజలి!](https://media.chitrajyothy.com/appimg/galleries/2020092912282030/09292020123105n24.jpg)
గాన గంధర్వుడు, సంగీత యోధుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి సంగీత ప్రియులను ఎంతోగానో కలిచివేసింది. ఇక, ఆయన సన్నిహితులను, ఆయనతో కలిసి పనిచేసిన వారిని తీరని శోకంలో ముంచెత్తింది. బాలుకి నివాళులర్పించేందుకు హైదరాబాద్ సినీ మ్యూజీషియన్స్ యూనియన్ (సీఎమ్యూ) శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కరోనా పరిస్థితుల కారణంగా సాధారణ స్థాయిలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖులు జూమ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం వివరాలు మీకోసం..